దళితుని భూమిపై అక్రమాల ఆరోపణలు – చర్యలకు మాల మహానాడు డిమాండ్
ప్రజా ఆయుధం దినపత్రిక దళితుని భూమిపై అక్రమాల ఆరోపణలు – చర్యలకు మాల మహానాడు డిమాండ్ ప్రజా ఆయుధం కడప, ఏప్రిల్ 27: కడప జిల్లా చాపాడు మండలం బద్రిపల్లె గ్రామానికి చెందిన మాల కులానికి చెందిన డేగల ఆశీర్వాదం భూమిపై కన్నేసిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మాల…
మహిళా బిల్లు ఆమోదం వరకు పోరాటం ఆగదు – ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
ప్రజా ఆయుధం దినపత్రిక మహిళా బిల్లు ఆమోదం వరకు పోరాటం ఆగదు – ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 27: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం మహిళల పట్ల తీవ్రమైన అన్యాయమని, బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం ఆగదని అమలాపురం ఎమ్మెల్యే…
డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రావులపాలెంలో మజ్జిగ చలివేంద్రం
ప్రజా ఆయుధం దినపత్రిక డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రావులపాలెంలో మజ్జిగ చలివేంద్రం ప్రజా ఆయుధం రావులపాలెం, ఏప్రిల్ 27: వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో…
స్వయం సహాయక సంఘాలు, పెన్షనర్ల సమస్యలకు కాల్ సెంటర్ – కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక స్వయం సహాయక సంఘాలు, పెన్షనర్ల సమస్యలకు కాల్ సెంటర్ – కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 27: స్వయం సహాయక సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే డీఆర్డీఏ సర్ప్ కాల్ సెంటర్ను సంప్రదించి…
రెండు రోజుల్లో డీజిల్ సరఫరా సాధారణ స్థితికి – కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక రెండు రోజుల్లో డీజిల్ సరఫరా సాధారణ స్థితికి – కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 27: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ సరఫరా రాబోయే రెండు రోజులలో సాధారణ స్థితికి చేరుకుంటుందని జిల్లా కలెక్టర్ ఆర్.…
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ గిరిజనుల ధర్నా
ప్రజా ఆయుధం దినపత్రిక పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ గిరిజనుల ధర్నా ప్రజా ఆయుధం నాగర్కర్నూల్, ఏప్రిల్ 27: కొల్లాపూర్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు గిరిజనులు పోడు భూములపై సాగు చేస్తున్న తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు.…
ఇందుకూరి నరసింహరాజు, మహీంద్ర చైతన్య వర్మ – సజ్జలతో కీలక భేటీ
ప్రజా ఆయుధం దినపత్రిక ఇందుకూరి నరసింహరాజు, మహీంద్ర చైతన్య వర్మ – సజ్జలతో కీలక భేటీ ప్రజా ఆయుధం అమరావతి, ఏప్రిల్ 27:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణ రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి ఇందుకూరి నరసింహరాజు, ఆయన…
బిజినపల్లిలో టిబి పరీక్షల శిబిరం – ప్రజలకు ఉచిత వైద్య సేవలు
ప్రజా ఆయుధం దినపత్రిక బిజినపల్లిలో టిబి పరీక్షల శిబిరం – ప్రజలకు ఉచిత వైద్య సేవలు ప్రజా ఆయుధం నాగర్కర్నూల్, ఏప్రిల్ 26: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని గ్రామ ప్రజల కోసం ఈ నెల 27వ తేదీన బిజినపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సీ)లో క్షయ…
మండపేటలో డీజిల్ సరఫరాపై అధికారుల సమీక్ష సమావేశం – అత్యవసర సేవలకు ప్రాధాన్యం
ప్రజా ఆయుధం దినపత్రిక మండపేటలో డీజిల్ సరఫరాపై అధికారుల సమీక్ష సమావేశం – అత్యవసర సేవలకు ప్రాధాన్యం ప్రజా ఆయుధం మండపేట, ఏప్రిల్ 26: డీజిల్ సరఫరా పరిస్థితిపై మండపేట తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం రెవెన్యూ, సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖల సంయుక్త సమావేశం…
కొత్తపేటలో పెట్రోల్ బంకుల తనిఖీ – సమానంగా ఇంధన విక్రయాలపై ఆర్డీవో ఆదేశాలు
ప్రజా ఆయుధం దినపత్రిక కొత్తపేటలో పెట్రోల్ బంకుల తనిఖీ – సమానంగా ఇంధన విక్రయాలపై ఆర్డీవో ఆదేశాలు ప్రజా ఆయుధం కొత్తపేట, ఏప్రిల్ 26: పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రజలు, రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొత్తపేట ఆర్డీవో జి. మమ్మీ ఆదివారం పట్టణంలోని…