పాకిస్తాన్ గడ్డపై గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న వరుస హత్యలు
పాకిస్తాన్ గడ్డపై గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న వరుస హత్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముసుగు ధరించిన వ్యక్తులు.. గుర్తు తెలియని బైక్ రైడర్లు అత్యంత పక్కా ప్రణాళికతో ఉగ్రవాద అగ్రనేతలను మట్టుబెడుతుండటం ఒక భారీ మిస్టరీగా…
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్రకంపనలు
శుక్రవారం ఢిల్లీ-ఎన్సిఆర్, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు రాత్రి సుమారు 9.50 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు, పంజాబ్లోని నోయిడా, చండీగఢ్,…